దుబాయ్ ఆర్టీయే బస్లు, బస్ షెల్టర్లలో ఉచిత వైఫై
- October 09, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), 'డు' సంస్థతో కలిసి ఉచిత వైఫై సౌకర్యాన్ని పబ్లిక్ బస్లలోనూ, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్లోనూ అలాగే ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లోనూ అందించనుంది. జిటెక్స్ టెక్నాలజీ వీక్ 2019లో ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం 23 బస్ స్టేషన్లు, 40 వాటర్ ట్రాన్సిట్ మీన్స్, 18 మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ అలాగే పలు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లో ఇది అందుబాటులో వుంటుందని ఆర్టిఎ - పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హాషిమ్ బహ్రూెజ్యాన్ చెప్పారు. ఆర్టీయేతో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా వుందనీ, ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు గర్వంగా వుందని 'డు' సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు