దుబాయ్ ఆర్టీయే బస్లు, బస్ షెల్టర్లలో ఉచిత వైఫై
- October 09, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), 'డు' సంస్థతో కలిసి ఉచిత వైఫై సౌకర్యాన్ని పబ్లిక్ బస్లలోనూ, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్లోనూ అలాగే ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లోనూ అందించనుంది. జిటెక్స్ టెక్నాలజీ వీక్ 2019లో ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం 23 బస్ స్టేషన్లు, 40 వాటర్ ట్రాన్సిట్ మీన్స్, 18 మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ అలాగే పలు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్లో ఇది అందుబాటులో వుంటుందని ఆర్టిఎ - పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హాషిమ్ బహ్రూెజ్యాన్ చెప్పారు. ఆర్టీయేతో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా వుందనీ, ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు గర్వంగా వుందని 'డు' సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







