ఎయిర్పోర్ట్లో ఫేక్ 100 ఫిల్స్ కాయిన్స్ స్వాధీనం
- October 18, 2019కువైట్: 100 ఫిల్స్ ఫేక్ కాయిన్స్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2000 కువైటీ దినార్స్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఓ ఆసియా దేశం నుంచి కార్గో ద్వారా ఈ ఫేక్ కాయిన్స్ దేశంలోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. కువైట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఫేక్ కాయిన్స్ని గుర్తించడం కష్టంగా మారిందనీ, వీటి మొత్తం బరువు 127 కేజీలు వుందని అధికారులు తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ జమాల్ అల్ జలవి, కస్టమ్స్ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..