బహ్రెయిన్ నుంచి భారత్కి: వలసదారుడికి విముక్తి
- October 28, 2019
భారతీయ వలసదారుడొకరు, 36 ఏళ్ళుగా కింగ్డమ్లో ఇరుక్కుపోయి, స్వదేశానికి వెళ్ళలేక సతమతమవుతుండగా, ఇన్నేళ్ళకు అతనికి విముక్తి కలిగింది. 1983లో అలోసియస్ ఇర్నెస్ట్ అనే భారత వలసదారుడు బహ్రెయిన్ చేరుకున్నాడు. అయితే, 2010లో బిజినెస్ పార్టనర్ని మోసం చేశాడనే అభియోగాలపై అలోసియస్పై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్ నుంచి వెళ్ళలేకపోయిన అలోసియస్కి ఎట్టకేలకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందింది. ఇండియన్ ఎంబసీ, బాధితుడు స్వదేశానికి చేరుకునేందుకు టిక్కెట్ అందించింది. దాంతో అలోసియస్, స్వదేశానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..