శుక్రవారం షేక్ జాయెద్ రోడ్ పాక్షిక మూసివేత
- October 29, 2019
తొలిసారిగా దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్ రన్నింగ్ ట్రాక్గా మారబోతోంది. నవంబర్ 8 శుక్రవారం దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2019 కోసం దుబాయ్ రన్ 30 I 30 ని ఈ రోడ్డుపై నిర్వహిస్తున్నారు. 5 కిలోమీటర్లు అలాగే 10 కిలోమీటర్ల రన్లో ఎవరైనా పాల్గొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు రూట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ముగుస్తాయి.14 లేన్ల హైవేపై కొంత భాగంలో ప్రజలు రన్ చేయడానికి అనుమతిస్తున్నారు. 5 కిలోమీటర్ల రన్ అన్ని వయసులవారికీ వర్తిస్తుంది. స్ట్రాలర్లు, వీల్ఛెయిర్స్ కూడా పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి అందుబాటులో వుంచుతారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..