15 మిలియన్ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు
- November 04, 2019
భారత జాతీయుడు శ్రీను శ్రీధరన్ నాయర్ 15 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుధాబి రాఫెల్ లో గెల్చుకున్నారు. అబుధాబి ఎయిర్ పోర్ట్లో నవంబర్ 3 ఆదివారం ఈ రాఫెల్ జరిగింది. శ్రీధరన్ కొనుగోలు చేసిన టిక్కెట్కి ఈ అదృష్టం దక్కింది. అక్బోర్ 20న ఆయన ఈ టిక్కెట్ కొనుగోలు చేశారు. శ్రీధరన్ యూఏఈలో నివసించడంలేదు, ఆయన ఇండియాలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..