బి.వి.యస్.ఎన్ ప్రసాద్పై పవన్ కల్యాణ్ 'మా'కు ఫిర్యాదు
- January 12, 2016
నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్పై నటుడు పవన్ కల్యాణ్ 'మా'కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్.ఎన్ ప్రసాద్ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్కల్యాణ్ 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









