కూలిన బంగారు గని..పది మంది మృతి
- November 08, 2019కోణాక్రీ: గనియా దేశంలో జరిగిన ఘోర దుర్ఘటన ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ సమయంలో గనిలో ఖనిజాన్ని వెలికితీస్తున్న వారిలో 10 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎంతో మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ