దుబాయ్ రన్ 30 30: పోటెత్తిన జనం
- November 08, 2019దుబాయ్: దుబాయ్లో వేలాదిమంది జనం పోటెత్తారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి ఈ జన సందోహం కన్పించింది. దుబాయ్ రన్ 30I30లో భాగంగా ఈ రన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం బిజీగా వుండే షేక్ జాయెద్ రోడ్డులో కొంత భాగాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. అన్ని వయసులవారికీ, అన్ని జాతీయులవారికీ ఈ పరుగులో అవకాశం కల్పించారు. దుబాయ్ రన్ 30 30లో 5 కిలోమీటర్ల పరుగు, 10 కిలోమీటర్ల పరుగు ఉదయం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..