నేషనల్ మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలలో సందర్శకులకి అనుమతి
- November 08, 2019మస్కట్: నేషనల్ మ్యూజియం మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియంలు ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి సెలవు నేపథ్యంలో సందర్శకులకు తెరిచి వుంటాయి. నేషనల్ మ్యూజియం ఈ మేరకు ఆన్లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (నవంబర్ 10) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యూజియం తెరిచి వుంటుంది. మరోపక్క, సుల్తానేట్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యూజియం కూడా సెలవు దినమైన ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి రోజున సందర్శకుల కోసం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం