దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష
- November 13, 2019బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తికి ఏడాది శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో ఓ మహిళ కూడా వున్నారు. అయితే, దొంగతనాల్లో మహిళ పాత్రపై ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం కలిగింది. నిందితులు ఇళ్ళలోకి దొంగతనంగా చొరబడి, విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సుమారు 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు నిందితులపై కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం