తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
- November 29, 2019తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. జూలైలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ సందర్భంగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. అలాగే కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయాలని సూచించింది. ఇక ఈ విషయంలో 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!