దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి

- December 09, 2019 , by Maagulf
దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి

కువైట్:దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సందర్బంగా కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్  వినయ్ ముత్యాల మాట్లాడుతూ దిశ ఆత్మకు పరిపూర్ణ శాంతి జరిగిందన్నారు మరియు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా మాన  బాధ్యతగా భావించి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మన భావి తరాలకు మరియు నిరక్షరాస్యులకు భారత చట్టలపైన అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో జాగృతి సభ్యులు ప్రమోద్ కుమార్, మామిడిపల్లి రాజన్న, సైఫుద్దీన్, వారం రాజశేఖర్ పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com