దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి
- December 09, 2019
కువైట్:దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సందర్బంగా కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల మాట్లాడుతూ దిశ ఆత్మకు పరిపూర్ణ శాంతి జరిగిందన్నారు మరియు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా మాన బాధ్యతగా భావించి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మన భావి తరాలకు మరియు నిరక్షరాస్యులకు భారత చట్టలపైన అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో జాగృతి సభ్యులు ప్రమోద్ కుమార్, మామిడిపల్లి రాజన్న, సైఫుద్దీన్, వారం రాజశేఖర్ పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..