బహ్రెయినైజేషన్: 300 మంది వలసదారులకు 'నో' రెన్యువల్!
- December 11, 2019
బహ్రెయిన్: బహ్రెయినైజేషన్లో భాగంగా 300 మంది వలసదారులకు రెన్యువల్ చేసేందుకు 'నో' చెప్పనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఈ వలసదారుల స్థానంలో బహ్రెయినీలకు అవకాశం కల్పిస్తామని సివిల్ సర్వీస్ బ్యూరో అధికారి పేర్కొన్నారు. మొత్తం 7206 మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారనీ, ఈ సంఖ్య గత ఏడాది 7582గా వుందని ఆయన వివరించారు. కాగా, నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్లో పౌరులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకుఉ వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగేళ్ళలో పూర్తి స్థాయిలో బహ్రెయినైజేషన్ జరిగేలా ఓ ప్రపోజల్కి పార్లమెంటు మెంబర్స్ ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







