65,888 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 11, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొత్తం 78,000 మంది డెబ్టర్స్పై అరెస్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే, సగటున రోజుకి 453 అరెస్ట్ వారెంట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క, మొత్తంగా 65,888 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో కువైటీలు, వలసదారులు కూడా వున్నారు. మరోపక్క 36,114 ఆర్డర్స్, ట్రావెల్ బ్యాన్ని ఎత్తివేయడానికి జారీ చేశారు. డెబ్టర్స్ అరెస్ట్ ఆర్డర్స్ని ఎత్తివేసేలా 67,440 ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







