రస్ అల్ ఖైమాలో ఫుట్ కార్నివాల్ ప్రారంభం
- December 14, 2019
రస్ అల్ ఖైమా ఫుడ్ కల్చర్ అద్దంపట్టేలా ఫుడ్ కార్నివాల్ ప్రారంభమైంది. పాతతరం రెస్టారెంట్ల రుచులతో రస్ అల్ ఖైమా వాసులను ఈ ఫుడ్ కార్నివాల్ అలరించనుంది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సక్ర్ బిన్ సౌద్ అల్ ఖాసిమి గురువారం మినా అల్ అరబ్ వద్ద RAK ఫుడ్ కార్నివాల్ ప్రారంభించారు. యూఏఈ ఇయర్ ఆఫ్ టోలరెన్స్ థీమ్ తో పాటు రస్ అల్ ఖైమా స్థానిక అహార సంస్కృతిని చాటేల ఫుడ్ కార్నివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 21వ వరకు కొనసాగే ఈ ఫుడ్ కార్నివాల్ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అతిథులకు నోరూరించే రుచులతో పాటు కుటుంబసభ్యులు అందర్ని అహ్లాదపరిచేలా కల్చరల్ షోస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







