రస్ అల్ ఖైమాలో ఫుట్ కార్నివాల్ ప్రారంభం
- December 14, 2019
రస్ అల్ ఖైమా ఫుడ్ కల్చర్ అద్దంపట్టేలా ఫుడ్ కార్నివాల్ ప్రారంభమైంది. పాతతరం రెస్టారెంట్ల రుచులతో రస్ అల్ ఖైమా వాసులను ఈ ఫుడ్ కార్నివాల్ అలరించనుంది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సక్ర్ బిన్ సౌద్ అల్ ఖాసిమి గురువారం మినా అల్ అరబ్ వద్ద RAK ఫుడ్ కార్నివాల్ ప్రారంభించారు. యూఏఈ ఇయర్ ఆఫ్ టోలరెన్స్ థీమ్ తో పాటు రస్ అల్ ఖైమా స్థానిక అహార సంస్కృతిని చాటేల ఫుడ్ కార్నివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 21వ వరకు కొనసాగే ఈ ఫుడ్ కార్నివాల్ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అతిథులకు నోరూరించే రుచులతో పాటు కుటుంబసభ్యులు అందర్ని అహ్లాదపరిచేలా కల్చరల్ షోస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









