రస్ అల్ ఖైమాలో ఫుట్ కార్నివాల్ ప్రారంభం
- December 14, 2019
రస్ అల్ ఖైమా ఫుడ్ కల్చర్ అద్దంపట్టేలా ఫుడ్ కార్నివాల్ ప్రారంభమైంది. పాతతరం రెస్టారెంట్ల రుచులతో రస్ అల్ ఖైమా వాసులను ఈ ఫుడ్ కార్నివాల్ అలరించనుంది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సక్ర్ బిన్ సౌద్ అల్ ఖాసిమి గురువారం మినా అల్ అరబ్ వద్ద RAK ఫుడ్ కార్నివాల్ ప్రారంభించారు. యూఏఈ ఇయర్ ఆఫ్ టోలరెన్స్ థీమ్ తో పాటు రస్ అల్ ఖైమా స్థానిక అహార సంస్కృతిని చాటేల ఫుడ్ కార్నివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 21వ వరకు కొనసాగే ఈ ఫుడ్ కార్నివాల్ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అతిథులకు నోరూరించే రుచులతో పాటు కుటుంబసభ్యులు అందర్ని అహ్లాదపరిచేలా కల్చరల్ షోస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









