కువైట్:ప్రైవేట్ సెక్టార్లో పెరిగిన వలసదారులు
- December 17, 2019
కువైట్: ప్రైవేట్ సెక్టార్లో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 జూన్ నుంచి 2019 మధ్య ఈ సంఖ్య 58,000కి పైగా నమోదయ్యింది. హోల్సేల్ మరియు రిటెయిల్ సెక్టార్లో వర్కర్స్ సంఖ్య 51.3 శాతంగా పెరిగితే, ఇందులో 29,597 మంది కొత్త వర్కర్స్. ఆటోమొబైల్స్ మరియు మోటర్ సైకిల్స్ విభాగంలో 14 శాతం పెరుగుదల నమోదయ్యింది. మొత్తం 8,109 వర్కర్స్ కొత్తగా ఈ రంగంలో చేరారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనూ పెరుగుదల నమోదయ్యింది. స్మాల్ ఎంటర్ప్రైజెస్ ప్రాసెక్టుల్లో మూడు నెలల్లోనే 5,000 పెరుగుదల కన్పించింది. కాగా, సివిల్ సర్వీస్ కమిషన్ వలసదారుల వీసా విషయమై రెండు క్రిమినల్ స్టేటస్ రిపోర్ట్లను తప్పనిసరిగా సమర్పించలని ఆదేశించిన విషయం విదితమే. క్రిమినల్ రికార్డ్ కలిగి వున్నవారిని దేశంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!









