కువైట్:ప్రైవేట్ సెక్టార్లో పెరిగిన వలసదారులు
- December 17, 2019
కువైట్: ప్రైవేట్ సెక్టార్లో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 జూన్ నుంచి 2019 మధ్య ఈ సంఖ్య 58,000కి పైగా నమోదయ్యింది. హోల్సేల్ మరియు రిటెయిల్ సెక్టార్లో వర్కర్స్ సంఖ్య 51.3 శాతంగా పెరిగితే, ఇందులో 29,597 మంది కొత్త వర్కర్స్. ఆటోమొబైల్స్ మరియు మోటర్ సైకిల్స్ విభాగంలో 14 శాతం పెరుగుదల నమోదయ్యింది. మొత్తం 8,109 వర్కర్స్ కొత్తగా ఈ రంగంలో చేరారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనూ పెరుగుదల నమోదయ్యింది. స్మాల్ ఎంటర్ప్రైజెస్ ప్రాసెక్టుల్లో మూడు నెలల్లోనే 5,000 పెరుగుదల కన్పించింది. కాగా, సివిల్ సర్వీస్ కమిషన్ వలసదారుల వీసా విషయమై రెండు క్రిమినల్ స్టేటస్ రిపోర్ట్లను తప్పనిసరిగా సమర్పించలని ఆదేశించిన విషయం విదితమే. క్రిమినల్ రికార్డ్ కలిగి వున్నవారిని దేశంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







