యుఎఇలో ఐదేళ్ల పరిమితితో కొత్త టూరిస్ట్ వీసా.. ప్రకటించిన దుబాయ్ రూలర్
- January 06, 2020దుబాయ్: యూఏఈ వైస్-ప్రెసిడెంట్/ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' యూఏఈ కు కొత్త టూరిస్ట్ వీసా విధానాన్ని సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. "ఈ రోజు, యుఎఇలో కొత్త టూరిస్ట్ వీసా వ్యవస్థను మేము ఆమోదించాము. కొత్త వీసా అన్ని జాతీయతలకు ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే బహుళ-ప్రవేశ వీసా అవుతుంది. మేము సంవత్సరానికి 21 మిలియన్లకు పైగా పర్యాటకులు విచ్చేస్తున్నారు కావున యూఏఈ ని ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక కేంద్రంగా స్థాపించడమే మా లక్ష్యం"..దీనిపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తామని తెలిపిన అధికారులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు