యుఎఇలో ఐదేళ్ల పరిమితితో కొత్త టూరిస్ట్ వీసా.. ప్రకటించిన దుబాయ్ రూలర్
- January 06, 2020
దుబాయ్: యూఏఈ వైస్-ప్రెసిడెంట్/ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' యూఏఈ కు కొత్త టూరిస్ట్ వీసా విధానాన్ని సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. "ఈ రోజు, యుఎఇలో కొత్త టూరిస్ట్ వీసా వ్యవస్థను మేము ఆమోదించాము. కొత్త వీసా అన్ని జాతీయతలకు ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే బహుళ-ప్రవేశ వీసా అవుతుంది. మేము సంవత్సరానికి 21 మిలియన్లకు పైగా పర్యాటకులు విచ్చేస్తున్నారు కావున యూఏఈ ని ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక కేంద్రంగా స్థాపించడమే మా లక్ష్యం"..దీనిపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తామని తెలిపిన అధికారులు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







