యుఎఇలో ఐదేళ్ల పరిమితితో కొత్త టూరిస్ట్ వీసా.. ప్రకటించిన దుబాయ్ రూలర్

- January 06, 2020 , by Maagulf
యుఎఇలో ఐదేళ్ల పరిమితితో కొత్త టూరిస్ట్ వీసా.. ప్రకటించిన దుబాయ్ రూలర్

దుబాయ్: యూఏఈ వైస్-ప్రెసిడెంట్/ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' యూఏఈ కు కొత్త టూరిస్ట్ వీసా విధానాన్ని సోమవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. "ఈ రోజు, యుఎఇలో కొత్త టూరిస్ట్ వీసా వ్యవస్థను మేము ఆమోదించాము. కొత్త వీసా అన్ని జాతీయతలకు ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే బహుళ-ప్రవేశ వీసా అవుతుంది. మేము సంవత్సరానికి 21 మిలియన్లకు పైగా పర్యాటకులు విచ్చేస్తున్నారు కావున యూఏఈ ని ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక కేంద్రంగా స్థాపించడమే మా లక్ష్యం"..దీనిపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తామని తెలిపిన అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com