జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి..
- January 17, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 2న నిర్వహించే గ్రేటర్ ఎన్నికలకు ఈనెల 12 నుంచి ఈ రోజు వరకు నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 21న నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు టోకెన్లు తీసుకున్న వారందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









