కువైట్ న్యూస్ ఎజెన్సీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..3 అనుమానితుల గుర్తింపు
- January 11, 2020
కువైట్ న్యూస్ ఏజెన్సీ -KUNA ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేసిన కేసులో విచారణ ముమ్మరం అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ కనిపించింది. కువైట్లోని అమెరికా మిలటరీ అంతా వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని ట్విట్ చేశారు. కువైట్ ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అమెరికా సైన్యం వెళ్లిపోవాలని తాము ట్వీట్ చేయలేదని వివరించారు. దీనిపై విచారణకు కమిటీ నియమించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









