కువైట్ న్యూస్ ఎజెన్సీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..3 అనుమానితుల గుర్తింపు
- January 11, 2020కువైట్ న్యూస్ ఏజెన్సీ -KUNA ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేసిన కేసులో విచారణ ముమ్మరం అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ కనిపించింది. కువైట్లోని అమెరికా మిలటరీ అంతా వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని ట్విట్ చేశారు. కువైట్ ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అమెరికా సైన్యం వెళ్లిపోవాలని తాము ట్వీట్ చేయలేదని వివరించారు. దీనిపై విచారణకు కమిటీ నియమించారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..