కువైట్ న్యూస్ ఎజెన్సీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..3 అనుమానితుల గుర్తింపు
- January 11, 2020
కువైట్ న్యూస్ ఏజెన్సీ -KUNA ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేసిన కేసులో విచారణ ముమ్మరం అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ కనిపించింది. కువైట్లోని అమెరికా మిలటరీ అంతా వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని ట్విట్ చేశారు. కువైట్ ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అమెరికా సైన్యం వెళ్లిపోవాలని తాము ట్వీట్ చేయలేదని వివరించారు. దీనిపై విచారణకు కమిటీ నియమించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







