స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 17, 2020మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. వాట్సాప్ అప్లికేషన్ ద్వారా, ఇతర మార్గాల్లో స్కామర్స్ స్కామ్ మెసేజ్లను ప్రచారంలోకి తెస్తున్నారనీ, వాటి ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ తరహా మెసేజ్లో పాస్వర్డ్లను, స్మార్ట్ డివైజ్లను హ్యాక్ చేసేలా వుంటున్నాయని తెలిపింది డిపార్ట్మెంట్. స్కామ్ మెసేజ్లపై డిపార్ట్మెంట్ హాట్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..