మస్కట్ : ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కు సాదర స్వాగతం పలికిన రాయల్ ఆఫీస్
- January 29, 2020
ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సరన్ కు మస్కట్ రాయల్ ఆఫీస్ లో సాదర స్వాగతం లభించింది. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమని పంకజ్ సరన్ తో పాటు అతనితో వచ్చిన డెలిగేషన్స్ ను రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానేట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా సహకారం అందిస్తున్నారంటూ సుల్తాన్ నుమనికి పంకజ్ సరన్ ధన్యవాదాలు తెలిపారు. సుల్తానేట్ కృషిని ప్రశంసించారు. ఇండియన్ అంబాసిడర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహం మరింత బలపడాలని అకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







