మస్కట్ : ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కు సాదర స్వాగతం పలికిన రాయల్ ఆఫీస్
- January 29, 2020
ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సరన్ కు మస్కట్ రాయల్ ఆఫీస్ లో సాదర స్వాగతం లభించింది. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమని పంకజ్ సరన్ తో పాటు అతనితో వచ్చిన డెలిగేషన్స్ ను రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానేట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా సహకారం అందిస్తున్నారంటూ సుల్తాన్ నుమనికి పంకజ్ సరన్ ధన్యవాదాలు తెలిపారు. సుల్తానేట్ కృషిని ప్రశంసించారు. ఇండియన్ అంబాసిడర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహం మరింత బలపడాలని అకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







