చైనా సమర్థతపై విశ్వాసం వ్యక్తం చేసిన కింగ్ సల్మాన్
- February 07, 2020
రియాద్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కింగ్ సల్మాన్ మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్, చైనాలో తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే సత్తా చైనాకి వుందని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. చైనాకి అవసరమైన మేర సమాయ సహకారాలు అందించాల్సిందిగా కింగ్ సల్మాన్ హుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్కి ఆదేశాలు జారీ చేసినట్లు కింగ్ సల్మాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కింగ్ సల్మాన్. కింగ్ సల్మాన్, తమ దేశం పట్ల చూపుతున్న సానుభూతిపై చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. తాజా లెక్కల ప్రకారం, చైనాలో 563కి పైగా కరోనా వైరస్ కారణంగా మరణాలు చోటు చేసుకున్నాయి. 28,013 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







