యూ.ఏ.ఈ:ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారి బంపర్ ఆఫర్
- February 07, 2020
దుబాయ్:యూ.ఏ.ఈ లో భారతీయులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థ శుభవార్త చెప్పింది.యూ.ఏ.ఈ లో ఉంటున్న వారి కోసం ఫ్లాష్ సేల్ను ప్రారంభించిన సంస్థ.. తక్కువ ఖర్చుతో ఇండియాకు వచ్చేందుకు వీలు కల్పించింది. కేవలం 269దిర్హామ్స్ తో షార్జా నుంచి ముంబాయికు ప్రయాణించొచ్చని వెల్లడించింది.అంతేకాకుండా.. దుబాయ్-ముంబాయి టికెట్ ధర 289 దిర్హామ్స్ , దుబాయ్/షార్జా - కొజికోడ్ టికెట్ ధర 279 దిర్హామ్స్గా నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ప్రకటించింది.అయితే ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 6-10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ తేదీల మధ్య టికెట్ను బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 6- అక్టోబర్ 24 మధ్య కాలంలో ప్రయాణించొచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









