ర్యాపిడ్ పేస్తో 5జి ఎక్స్ప్లోర్ చేయాలన్న TRA అధికారి
- February 08, 2020
టిఆర్ఎ బహ్రెయిన్ సీనియర్ డైరెక్టర్ షేక్ నాసెర్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా, 5జి విషయమై ఉత్తేజపూరితమైన వ్యాఖ్యలు చేశారు. 5జిని మరింతగా ఎక్స్ప్లోర్ చేయాలని ఆయన సూచించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' మరియు 5జి పట్ల మరింత అవగాహన అందరిలో పెరగాల్సి వుందనీ, రెండిటి కాంబినేషన్తో డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయాల్సి వుందని చెప్పారాయన. సెమెనా టెలి కమ్యూనికేషన్స్ కౌన్సిల్ మనామాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షేక్ నాజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటానమస్ వెహికిల్స్, స్మార్ట్ గ్రిడ్స్, అటానమస్ ఫార్మింగ్.. ఇలా చాలా రంగాల్లో 5జి - 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కి అవకాఫశం వుందని చెప్పారాయన. ప్యానల్ డిస్కషన్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..