లంచం కేసులో మహిళా వర్కర్‌కి జైలు శిక్ష

- February 12, 2020 , by Maagulf
లంచం కేసులో మహిళా వర్కర్‌కి జైలు శిక్ష

కువైట్‌ సిటీ: కోర్ట్‌ ఆఫ్‌ కస్సాషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి లంచాలు తీసుకుంటున్నారన్న అభియోగాలపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఈ ఘటనలో నిందితురాలికి 8,000 కువైటీ దినార్స్‌ జరీమానాతోపాటు మూడు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. రోగి నుంచి నిందితురాలు లంచాన్ని సర్జరీ కోసం డిమాండ్‌ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితురాలు 4,000 కువైటీ దినార్స్‌ లంచాన్ని తీసుకుంటుండగా ఆమెను పట్టుకోవడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com