లంచం కేసులో మహిళా వర్కర్కి జైలు శిక్ష
- February 12, 2020
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి లంచాలు తీసుకుంటున్నారన్న అభియోగాలపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఈ ఘటనలో నిందితురాలికి 8,000 కువైటీ దినార్స్ జరీమానాతోపాటు మూడు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. రోగి నుంచి నిందితురాలు లంచాన్ని సర్జరీ కోసం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితురాలు 4,000 కువైటీ దినార్స్ లంచాన్ని తీసుకుంటుండగా ఆమెను పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్