దోహ: ఖతార్ కు తమిళనాడు నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్
- February 12, 2020
ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఖతార్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఆపరేట్ చేయనుంది. మార్చి 31 నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కాబోతోంది. తమిళనాడులోని తిరుచిరపల్లి నుంచి దోహా మధ్య నడవనుంది. వారంలో మూడు రోజులు ఫ్లైట్ ఆపరేట్ చేస్తారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దోహలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4.40(లోకల్ టైం) కి బయలుదేరి 11.45గంటలకు (ఇండియన్ లోకల్ టైం) తిరుచిరపల్లికి చేరుకుంటుంది. మళ్లీ అర్ధరాత్రి ఒకటిన్నరకు తిరుచిరపల్లిలో బయల్దేరి దోహాకు 3.40(దోహ లోకల్ టైం) గంటలకు చేరుకుంటుంది. తిరుచిరపల్లి-దోహా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ కు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..