దోహ: ఖతార్ కు తమిళనాడు నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్
- February 12, 2020
ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఖతార్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఆపరేట్ చేయనుంది. మార్చి 31 నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కాబోతోంది. తమిళనాడులోని తిరుచిరపల్లి నుంచి దోహా మధ్య నడవనుంది. వారంలో మూడు రోజులు ఫ్లైట్ ఆపరేట్ చేస్తారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దోహలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4.40(లోకల్ టైం) కి బయలుదేరి 11.45గంటలకు (ఇండియన్ లోకల్ టైం) తిరుచిరపల్లికి చేరుకుంటుంది. మళ్లీ అర్ధరాత్రి ఒకటిన్నరకు తిరుచిరపల్లిలో బయల్దేరి దోహాకు 3.40(దోహ లోకల్ టైం) గంటలకు చేరుకుంటుంది. తిరుచిరపల్లి-దోహా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ కు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







