కువైట్లో క్రమంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- February 14, 2020కువైట్: మిటియరాలజిస్ట్ మొహమ్మద్ కరం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే ఆదివారం అలాగే మంగళవారం సాయంత్రం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని ఆయన వివరించారు. హాలీడేస్లో వెదర్ సాధారణంగా వుంటుందనీ, సెలబ్రేషన్స్కి అనుకూలంగా వుంటుందని చెప్పారాయన. కాగా, గత మూడు రోజులుగా వాతావరణం చల్లగా వుండడంతో పలువురు విద్యార్థులు డుమ్మా కొట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..