శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం
- January 20, 2016
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ను ప్రకటించారు. సీఐఎస్ఎఫ్, అక్టోపస్, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్లను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 31 వరకు విమానాశ్రయానికి సందర్శకుల రాకకు అనుమతి నిరాకరించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









