యూఏఈలో కొత్త మాస్క్ ప్రారంభం
- February 18, 2020
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి అల్ దయిద్ సిటీలో ఓ కొత్త మాస్క్ని ప్రారంభించారు. మార్టీర్ సుల్తాన్ మొహ్మద్ బిన్ మువైదీన్ అల్ కెత్బి పేరుతో ఈ మాస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్టీర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మాస్క్లో 1,850 మంది వర్షిపర్స్కి తగ్గట్టుగా సౌకర్యాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పలువురు షేక్లు, అధికారులు, ఇతర డిగ్నిటరీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







