యూఏఈలో కొత్త మాస్క్ ప్రారంభం
- February 18, 2020
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి అల్ దయిద్ సిటీలో ఓ కొత్త మాస్క్ని ప్రారంభించారు. మార్టీర్ సుల్తాన్ మొహ్మద్ బిన్ మువైదీన్ అల్ కెత్బి పేరుతో ఈ మాస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్టీర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మాస్క్లో 1,850 మంది వర్షిపర్స్కి తగ్గట్టుగా సౌకర్యాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పలువురు షేక్లు, అధికారులు, ఇతర డిగ్నిటరీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







