'హౌడీ మోదీ' తరహాలోనే 'నమస్తే ట్రంప్'
- February 20, 2020
న్యూఢిల్లీ : అహ్మదాబాద్లో జరగబోయే 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అచ్చు అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' తరహాలో జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 25 న మధ్యాహ్నం ట్రంప్ అహ్మదాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా మోతేరా స్టేడియంకు చేరుకుని 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారని రవీశ్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







