'హౌడీ మోదీ' తరహాలోనే 'నమస్తే ట్రంప్'
- February 20, 2020
న్యూఢిల్లీ : అహ్మదాబాద్లో జరగబోయే 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అచ్చు అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' తరహాలో జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 25 న మధ్యాహ్నం ట్రంప్ అహ్మదాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా మోతేరా స్టేడియంకు చేరుకుని 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారని రవీశ్ తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







