40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్ ఎగురవేయాలి
- February 21, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశంలోని స్కూళ్ళన్నీ తమ నేషనల్ ఫ్లాగ్ని జనవరి 20 గురువారం నుంచి ఎగురవేయాలని ఆదేశించింది. 40 రోజుల సంతాప దినం ముగింపుకు సూచికగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటుంది. కాగా, నేషనల్ యాంతవ్ుని సింగ్ చేయడం అనేది తదుపరి సూచనలు వచ్చేవరకు నిలిపివేయాల్సి వుంటుంది స్కూళ్ళలో. సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ బిన్ తైమూర్ మృతి నేపథ్యంలో దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ 40 రోజులపాటు అధికారిక సంతాప దినాల్ని ప్రకటించిన విషయం విదితమే. బుధవారంతో ఈ సంతాప దినాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!