40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్ ఎగురవేయాలి
- February 21, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశంలోని స్కూళ్ళన్నీ తమ నేషనల్ ఫ్లాగ్ని జనవరి 20 గురువారం నుంచి ఎగురవేయాలని ఆదేశించింది. 40 రోజుల సంతాప దినం ముగింపుకు సూచికగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటుంది. కాగా, నేషనల్ యాంతవ్ుని సింగ్ చేయడం అనేది తదుపరి సూచనలు వచ్చేవరకు నిలిపివేయాల్సి వుంటుంది స్కూళ్ళలో. సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ బిన్ తైమూర్ మృతి నేపథ్యంలో దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ 40 రోజులపాటు అధికారిక సంతాప దినాల్ని ప్రకటించిన విషయం విదితమే. బుధవారంతో ఈ సంతాప దినాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







