చైనా బిస్ట్రో రెస్టారెంట్ను హైదరాబాద్ల లో
- January 21, 2016క్యాటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న ముంబైకి చెందిన ఫుడ్లింక్ రెస్టారెంట్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చైనా బిస్ట్రో రెస్టారెంట్ను ప్రారంభించింది. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేసింది. చైనాతోపాటు ఆసియా దేశాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముంబైలో కంపెనీ ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్లు నాలుగు నిర్వహిస్తోంది. గ్లోకల్ జంక్షన్, ఇండియా బిస్ట్రో, బంగళా-9 పేర్లతో మరో అయిదు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. భాగ్యనగరిలో త్వరలోనే ఇండియా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్ను ప్రారంభిస్తామని ఫుడ్లింక్ రెస్టారెంట్స్ సీఎండీ సంజయ్ వజిరానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 ఔట్లెట్లను తెరవాలన్నది లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









