దుబాయ్లో ఆసియా కప్, పాల్గొననున్న భారత్ మరియు పాకిస్తాన్
- February 29, 2020
కోలకతా: ఆసియా కప్ క్రికెట్ పోటీలు దుబాయ్లో జరుగుతాయి. భారత్ మరియు పాకిస్తాన్ ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆసియా కప్ జరుగుతుంది. ఈ ఏడాది పాకిస్తాన్, ఆసియా కప్ని నిర్వహించాల్సి వున్నా, ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. కాగా, భారత్ - పాక్, 2019 వరల్డ్ కప్ పోటీల్లో తలపడ్డాయి. పాకిస్తాన్పై 89 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు