దుబాయ్లో ఆసియా కప్, పాల్గొననున్న భారత్ మరియు పాకిస్తాన్
- February 29, 2020
కోలకతా: ఆసియా కప్ క్రికెట్ పోటీలు దుబాయ్లో జరుగుతాయి. భారత్ మరియు పాకిస్తాన్ ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆసియా కప్ జరుగుతుంది. ఈ ఏడాది పాకిస్తాన్, ఆసియా కప్ని నిర్వహించాల్సి వున్నా, ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. కాగా, భారత్ - పాక్, 2019 వరల్డ్ కప్ పోటీల్లో తలపడ్డాయి. పాకిస్తాన్పై 89 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







