దుబాయ్లో ఆసియా కప్, పాల్గొననున్న భారత్ మరియు పాకిస్తాన్
- February 29, 2020
కోలకతా: ఆసియా కప్ క్రికెట్ పోటీలు దుబాయ్లో జరుగుతాయి. భారత్ మరియు పాకిస్తాన్ ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో ఆసియా కప్ జరుగుతుంది. ఈ ఏడాది పాకిస్తాన్, ఆసియా కప్ని నిర్వహించాల్సి వున్నా, ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. కాగా, భారత్ - పాక్, 2019 వరల్డ్ కప్ పోటీల్లో తలపడ్డాయి. పాకిస్తాన్పై 89 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







