రూట్ 14 మార్పులపై మవసలాట్ ప్రకటన
- February 29, 2020
మస్కట్:మవసలాట్, రూట్ 14 ఇంటర్సిటీ సర్వీస్కి సంబంధించి మార్పులు ప్రకటించింది. మార్చి 6 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు మవసలాట్ వెల్లడించింది. సర్వీస్ షెడ్యూల్, ట్రిప్పుల పెంపె, కొత్త బస్స్టాప్స్ అలాగే కొన్ని ట్రిప్పుల కోసం బతినా ఎక్స్ప్రెస్ వే వినియోగం వంటివి ఈ మార్పుల్లో వున్నాయి. ఇంటర్ సిటీ రౌండ్ ట్రిప్స్పై స్పెషల్ ఆఫర్స్ కూడా ప్రకటితం కానున్నాయి. ప్రకటన తరావ్త మూడు నెలలపాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







