రూట్ 14 మార్పులపై మవసలాట్ ప్రకటన
- February 29, 2020
మస్కట్:మవసలాట్, రూట్ 14 ఇంటర్సిటీ సర్వీస్కి సంబంధించి మార్పులు ప్రకటించింది. మార్చి 6 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు మవసలాట్ వెల్లడించింది. సర్వీస్ షెడ్యూల్, ట్రిప్పుల పెంపె, కొత్త బస్స్టాప్స్ అలాగే కొన్ని ట్రిప్పుల కోసం బతినా ఎక్స్ప్రెస్ వే వినియోగం వంటివి ఈ మార్పుల్లో వున్నాయి. ఇంటర్ సిటీ రౌండ్ ట్రిప్స్పై స్పెషల్ ఆఫర్స్ కూడా ప్రకటితం కానున్నాయి. ప్రకటన తరావ్త మూడు నెలలపాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







