రూట్ 14 మార్పులపై మవసలాట్ ప్రకటన
- February 29, 2020
మస్కట్:మవసలాట్, రూట్ 14 ఇంటర్సిటీ సర్వీస్కి సంబంధించి మార్పులు ప్రకటించింది. మార్చి 6 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు మవసలాట్ వెల్లడించింది. సర్వీస్ షెడ్యూల్, ట్రిప్పుల పెంపె, కొత్త బస్స్టాప్స్ అలాగే కొన్ని ట్రిప్పుల కోసం బతినా ఎక్స్ప్రెస్ వే వినియోగం వంటివి ఈ మార్పుల్లో వున్నాయి. ఇంటర్ సిటీ రౌండ్ ట్రిప్స్పై స్పెషల్ ఆఫర్స్ కూడా ప్రకటితం కానున్నాయి. ప్రకటన తరావ్త మూడు నెలలపాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







