రూట్ 14 మార్పులపై మవసలాట్ ప్రకటన
- February 29, 2020
మస్కట్:మవసలాట్, రూట్ 14 ఇంటర్సిటీ సర్వీస్కి సంబంధించి మార్పులు ప్రకటించింది. మార్చి 6 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు మవసలాట్ వెల్లడించింది. సర్వీస్ షెడ్యూల్, ట్రిప్పుల పెంపె, కొత్త బస్స్టాప్స్ అలాగే కొన్ని ట్రిప్పుల కోసం బతినా ఎక్స్ప్రెస్ వే వినియోగం వంటివి ఈ మార్పుల్లో వున్నాయి. ఇంటర్ సిటీ రౌండ్ ట్రిప్స్పై స్పెషల్ ఆఫర్స్ కూడా ప్రకటితం కానున్నాయి. ప్రకటన తరావ్త మూడు నెలలపాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు