కువైట్ పబ్లిక్ సెక్టార్లో కొనసాగుతున్న పనులు
- February 29, 2020కువైట్:పబ్లిక్ సెక్టార్లో వర్క్ యధాతథంగా కొనసాగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపే ప్రసక్తి లేదని కువైట్ గవర్నమెంట్ అధికారిక ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రేం చెప్పారు. పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాద్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అల్ మెజ్రేం వివరించారు. స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం దగ్గర్నుంచి, పలు చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తెలిపారాయన. కాగా, కరోనా వైరస్తో బాధపడుతున్నవారికి మెరుగైన వైద్యం అందుతోందనీ, అందరి పరిస్థితీ నిలకడగా వుందనీ చెప్పారు హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్. పబ్లిక్ సెక్టార్లో వున్నవారంతా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..