కువైట్ పబ్లిక్ సెక్టార్లో కొనసాగుతున్న పనులు
- February 29, 2020
కువైట్:పబ్లిక్ సెక్టార్లో వర్క్ యధాతథంగా కొనసాగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపే ప్రసక్తి లేదని కువైట్ గవర్నమెంట్ అధికారిక ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రేం చెప్పారు. పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాద్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అల్ మెజ్రేం వివరించారు. స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం దగ్గర్నుంచి, పలు చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తెలిపారాయన. కాగా, కరోనా వైరస్తో బాధపడుతున్నవారికి మెరుగైన వైద్యం అందుతోందనీ, అందరి పరిస్థితీ నిలకడగా వుందనీ చెప్పారు హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్. పబ్లిక్ సెక్టార్లో వున్నవారంతా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







