స్పెషల్ మంత్: నెట్వర్క్ పేరు మార్చిన యూఏఈ టెలికాం ఆపరేటర్
- March 02, 2020
యూఏఈలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎటిసలాట్, ఆదివారం తమ నెట్వర్క్ పేరుని ‘యూఏఈ రీడ్స్’గా మార్చింది. నేషనల్ మంత్ ఆఫ్ రీడింగ్ సందర్భంగా ఈ మార్పు జరిగిందని ఎటిసలాట్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి యేడాదీ మార్చి నెలను ‘రీడింగ్ మంత్’గా పాటిస్తున్నారు. నేషనల్ స్ట్రాటజీ ఫర్ రీడింగ్ని 2016-2026 వరకు యూఏఈ ప్రారంభించింది. లైఫ్ స్టయిల్లో రీడింగ్ని ఓ భాగం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. స్టూడెంట్స్, ఉద్యోగుల్ని, హౌస్హోల్డ్స్ని కూడా ఇందులో భాగం చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, కల్చర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మీడియా మరియు కంటెంట్ సెక్టార్స్ని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







