స్పెషల్ మంత్: నెట్వర్క్ పేరు మార్చిన యూఏఈ టెలికాం ఆపరేటర్
- March 02, 2020
యూఏఈలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎటిసలాట్, ఆదివారం తమ నెట్వర్క్ పేరుని ‘యూఏఈ రీడ్స్’గా మార్చింది. నేషనల్ మంత్ ఆఫ్ రీడింగ్ సందర్భంగా ఈ మార్పు జరిగిందని ఎటిసలాట్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి యేడాదీ మార్చి నెలను ‘రీడింగ్ మంత్’గా పాటిస్తున్నారు. నేషనల్ స్ట్రాటజీ ఫర్ రీడింగ్ని 2016-2026 వరకు యూఏఈ ప్రారంభించింది. లైఫ్ స్టయిల్లో రీడింగ్ని ఓ భాగం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. స్టూడెంట్స్, ఉద్యోగుల్ని, హౌస్హోల్డ్స్ని కూడా ఇందులో భాగం చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, కల్చర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మీడియా మరియు కంటెంట్ సెక్టార్స్ని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?