స్పెషల్ మంత్: నెట్వర్క్ పేరు మార్చిన యూఏఈ టెలికాం ఆపరేటర్
- March 02, 2020
యూఏఈలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎటిసలాట్, ఆదివారం తమ నెట్వర్క్ పేరుని ‘యూఏఈ రీడ్స్’గా మార్చింది. నేషనల్ మంత్ ఆఫ్ రీడింగ్ సందర్భంగా ఈ మార్పు జరిగిందని ఎటిసలాట్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి యేడాదీ మార్చి నెలను ‘రీడింగ్ మంత్’గా పాటిస్తున్నారు. నేషనల్ స్ట్రాటజీ ఫర్ రీడింగ్ని 2016-2026 వరకు యూఏఈ ప్రారంభించింది. లైఫ్ స్టయిల్లో రీడింగ్ని ఓ భాగం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. స్టూడెంట్స్, ఉద్యోగుల్ని, హౌస్హోల్డ్స్ని కూడా ఇందులో భాగం చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, కల్చర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ మీడియా మరియు కంటెంట్ సెక్టార్స్ని ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







