యూఏఈ స్కూల్ క్లాస్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు
- March 03, 2020
యూ.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వదంతుల్ని కొట్టి పారేసింది. డిస్టెన్స్ లెర్నింగ్ ఇనీషియేటివ్ (ఇ-లెర్నింగ్) నేపథ్యంలో మూడు రోజులపాటు స్కూళ్ళలో క్లాసులకు ఇబ్బందులు తలెత్తనున్నాయన్న వార్తల్లో నిజం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. స్మార్ట్ లెర్నింగ్ పోర్టల్ ద్వారా ఈ కొత్త ఇనీషియేటివ్ కండక్ట్ చేయబడుతుందనీ, ఇది నార్మల్ స్కూల్ ప్రోగ్రావ్ుకి ఎలాంటి ఇబ్బందీ కలిగించదని మినిస్ట్రీ పేర్కొంది. కంట్రీలోని కొన్ని స్కూళ్ళకు డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రావ్ుని ప్రారంభిస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. రెండో ఫేజ్ని మార్చి 4న 5 నుంచి 8 గ్రేడ్స్కి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేశారు. కాగా, మూడో ఫేజ్ని మార్చి 5న 9వ గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ వరకు చేపడతారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







