యూఏఈలో మరో ఆరుగురికి సోకిన కరోనా వైరస్
- March 04, 2020
యూఏఈలో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19 బారిన పడిన వాళ్లందరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ మేరకు చికిత్స అందిస్తున్నట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ప్రకటించారు. కొత్తగా వైరస్ సోకిన ఆరుగురిలో ఇద్దరు రష్యన్లు, ఇద్దరు ఇటాలియన్స్ ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు జర్మన్, మరొకరు కొలంబియన్. సైక్లింగ్ ఈవెంట్ కు వచ్చిన ఇద్దరు కరోనా పేషెంట్లతో వీళ్లంతా క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఆ ఇద్దరి నుంచి ఈ ఆరుగురికి వైరస్ విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉంది. సైక్లింగ్ టూర్ కు వచ్చిన అథ్లెట్లకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో వారు బస చేసిన రెండు హోటళ్లను నిర్బంధించారు. అందులోని అథ్లెట్స్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ ఇతరులతో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే అథ్లెట్స్ కు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికి పాజిటీవ్ అని నిర్ధారణ కాలేదు. అయినా..ముందు జాగ్రత్తగా రీ చెకప్ కూడా చేస్తున్నారు. అలాగే హటల్ బిల్డింగ్స్, వెహికిల్స్, పరిసర ప్రాంతాల్లో స్టెరిలైసేషన్ ప్రొసీజర్ చేపట్టారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







