9వ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం ప్రారంభం
- March 04, 2020
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్)ని ప్రారంభించారు. ‘బియాండ్ కమ్యూనికేషన్’ పేరుతో 2 రోజులపాటు ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. 64 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ 16 దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇన్డెప్త్ డిస్కషన్ ప్యానెల్స్, ఇన్స్పిరేషనల్ స్పీచెస్, సెషన్స్, వర్కషాప్స్ అలాగే ఇంటరాక్టివ్ ఫోరమ్స్ ని ఐజిసిఎఫ్లో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







