9వ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం ప్రారంభం
- March 04, 2020
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, 9వ ఎడిషన్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్)ని ప్రారంభించారు. ‘బియాండ్ కమ్యూనికేషన్’ పేరుతో 2 రోజులపాటు ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. 64 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ 16 దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఇన్డెప్త్ డిస్కషన్ ప్యానెల్స్, ఇన్స్పిరేషనల్ స్పీచెస్, సెషన్స్, వర్కషాప్స్ అలాగే ఇంటరాక్టివ్ ఫోరమ్స్ ని ఐజిసిఎఫ్లో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







