కరోనా ఎఫెక్ట్: హోలీ వేడుకలు రద్దు
- March 06, 2020
బహ్రెయిన్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్లో హోలీ వేడుకల్ని రద్దు చేశారు. మనామాలో 200 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీనాథ్జీ కృష్ణ టెంపుల్, హోలీ అలాగే రంగోత్సవ్ సెలబ్రేషన్స్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నఱ్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు డివోటీస్కి సమాచారం పంపించారు. ఎక్కువగా గేదరింగ్స్ వుండకూడదని ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు సూచించడం జరిగింది. తట్టయ్ హిందు కమ్యూనిటీ ఛైర్మన్ సుశీల్ ముల్జిమాల్ (టెంపుల్ నిర్వాహకులు) మాట్లాడుతూ, బహ్రెయిన్ ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తున్నామనీ, కరోనా వైరస్ని అరికట్టే విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనీ, ఈ నేపథ్యంలోనే ప్రతి యేడాదీ నిర్వహించే హోలీ / రంగోత్సవ్ని రద్దు చేస్తున్నామి చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







