కరోనా ఎఫెక్ట్: 14 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన ఖతార్
- March 09, 2020
దోహా (ఖతార్): కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో 14 దేశాలకు చెందిన విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధిస్తూ ఖతార్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు ముందుజాగ్రత్త చర్యగా భారత్ తోపాటు 14 దేశాలకు చెందిన విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించామని ఖతార్ దేశం ప్రకటించింది. చైనా, ఈజిప్టు, భారత్, ఇరాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిఫ్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్ లాండ్ దేశాల నుంచి అన్ని విమానాల రాకపోకలను నిషేధించామని ఖతార్ వివరించింది. కరోనా వైరస్ ప్రబలిన ఇటలీ దేశం నుంచి ఖతార్ దేశానికి విమానాల రాకపోకలను ఖతార్ ఎయిర్ వేస్ గతంలోనే నిషేధించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







