వీసా లేట్ రెన్యువల్పై జరీమానాల్లేవ్
- March 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి మాట్లాడుతూ, రెసిడెన్సీ ఎక్స్పైర్ అయినా, జరీమానాలు వుండవని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాలు సెలవు ప్రకటించిన దరిమిలా, ఈ పీరియడ్లో జరీమానాలు వుండవని ప్రకటించారు తలాల్ మారెఫి. విజిట్ వీసా కోసైం వచ్చి, హాలీడే సీజన్లో వీసా గడువు ముగిస్తే, వారు ఎలాంటి జరీమానా చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కాగా, 18 అలాగే 20 ఆర్టికల్ వీసా, ఆన్లైన్ ద్వారా సెలవు రోజుల్లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







