వీసా లేట్ రెన్యువల్పై జరీమానాల్లేవ్
- March 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి మాట్లాడుతూ, రెసిడెన్సీ ఎక్స్పైర్ అయినా, జరీమానాలు వుండవని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాలు సెలవు ప్రకటించిన దరిమిలా, ఈ పీరియడ్లో జరీమానాలు వుండవని ప్రకటించారు తలాల్ మారెఫి. విజిట్ వీసా కోసైం వచ్చి, హాలీడే సీజన్లో వీసా గడువు ముగిస్తే, వారు ఎలాంటి జరీమానా చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కాగా, 18 అలాగే 20 ఆర్టికల్ వీసా, ఆన్లైన్ ద్వారా సెలవు రోజుల్లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







