మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్
- March 14, 2020అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని వినియోగించాలని పబ్లిక్కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్ అయిన ట్రాఫిక్ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ పీరియడ్లో ఇంపౌండ్మెంట్ అయిన, అలాగే బ్లాక్పాయింట్స్ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నౌమి ఈ ఆఫర్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..