తెలంగాణలో స్కూల్స్, థియోటర్స్ బంద్
- March 14, 2020
హైదరాబాద్: మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్లను ముసివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కరోనాపై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించే అవకాశం ఉంది. టెన్త్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మీటింగ్ నిర్ణయాలను సాయంత్రం కేబినెట్ ముందు సీఎం ఉంచనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







