కరోనా ఎఫెక్ట్: విజిటర్స్ అందరికీ క్వారంటైన్
- March 17, 2020
ఒమన్ సుల్తానేట్, విమానాల ద్వారా, సముద్రం మీదుగా, లేదా రోడ్డు మార్గంలో దేశంలోకి వచ్చేవారిని క్వారంటీన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఒమనీయులతోపాటుగా అందరికీ క్వారంటీన్ తప్పనిసరి అని అధికారులు అంటున్నారు. దేశంలోకి వచ్చే ట్రాలెవర్స్ స్వచ్ఛందంగా క్వారంటీన్కి సహకరించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పార్కులు, పబ్లిక్ ప్లే ఏరియాస్ని ఇప్పటికే మూసి వేశారు. ఫ్రైడే ప్రార్థనల్నీ సస్పెండ్ చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







