కరోనా ఎఫెక్ట్: విజిటర్స్ అందరికీ క్వారంటైన్
- March 17, 2020ఒమన్ సుల్తానేట్, విమానాల ద్వారా, సముద్రం మీదుగా, లేదా రోడ్డు మార్గంలో దేశంలోకి వచ్చేవారిని క్వారంటీన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఒమనీయులతోపాటుగా అందరికీ క్వారంటీన్ తప్పనిసరి అని అధికారులు అంటున్నారు. దేశంలోకి వచ్చే ట్రాలెవర్స్ స్వచ్ఛందంగా క్వారంటీన్కి సహకరించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పార్కులు, పబ్లిక్ ప్లే ఏరియాస్ని ఇప్పటికే మూసి వేశారు. ఫ్రైడే ప్రార్థనల్నీ సస్పెండ్ చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..