ఖతార్:శానిటైజర్ ధరల నియంత్రణకు చర్యలు..వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట
- March 19, 2020కరోనా భయంతో శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట వేసేలా ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. శానిటైజర్ల గరిష్ట ధరలను నిర్ధారించింది. మొత్తం 124 ఉత్పత్తులకు గరిష్ట ధరలను నిర్ధారిస్తూ జాబితా విడుదల చేసింది. ఇక నుంచి స్టోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని ధరల ప్రకారమే శానిటైజర్లు, స్టెరిలైజర్స్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌవ్స్ అమ్మాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ