ఖతార్:శానిటైజర్ ధరల నియంత్రణకు చర్యలు..వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట
- March 19, 2020
కరోనా భయంతో శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట వేసేలా ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. శానిటైజర్ల గరిష్ట ధరలను నిర్ధారించింది. మొత్తం 124 ఉత్పత్తులకు గరిష్ట ధరలను నిర్ధారిస్తూ జాబితా విడుదల చేసింది. ఇక నుంచి స్టోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని ధరల ప్రకారమే శానిటైజర్లు, స్టెరిలైజర్స్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌవ్స్ అమ్మాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









