ఖతార్:శానిటైజర్ ధరల నియంత్రణకు చర్యలు..వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట
- March 19, 2020
కరోనా భయంతో శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట వేసేలా ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. శానిటైజర్ల గరిష్ట ధరలను నిర్ధారించింది. మొత్తం 124 ఉత్పత్తులకు గరిష్ట ధరలను నిర్ధారిస్తూ జాబితా విడుదల చేసింది. ఇక నుంచి స్టోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని ధరల ప్రకారమే శానిటైజర్లు, స్టెరిలైజర్స్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌవ్స్ అమ్మాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







