ఖతార్:శానిటైజర్ ధరల నియంత్రణకు చర్యలు..వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట
- March 19, 2020
కరోనా భయంతో శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట వేసేలా ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. శానిటైజర్ల గరిష్ట ధరలను నిర్ధారించింది. మొత్తం 124 ఉత్పత్తులకు గరిష్ట ధరలను నిర్ధారిస్తూ జాబితా విడుదల చేసింది. ఇక నుంచి స్టోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని ధరల ప్రకారమే శానిటైజర్లు, స్టెరిలైజర్స్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌవ్స్ అమ్మాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







