మసిరా, కసబ్ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి
- March 20, 2020మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్ 19)కి సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రీస్పై ప్రయాణాల్ని పరిమితం చేశారు. షినాస్ - కసబ్ - దిబ్బా - లిమా అలాగే షమ్నా - సమిరా మధ్య ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కేవలం ఒమనీ పౌరులు, రెసిడెంట్స్కి మాత్రమే ముసాందం లేదా మసిరాలో వర్క్ నిమిత్తం అనుమతిస్తున్నారు. పర్యాటకం నిమిత్తం వచ్చేవారికి ఈ ఫెర్రీలపై మార్చి 19 నుంచి అనుమతించడంలేదు. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి