మసిరా, కసబ్ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి
- March 20, 2020
మస్కట్: కరోనా వైరస్ (కోవిడ్ 19)కి సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రీస్పై ప్రయాణాల్ని పరిమితం చేశారు. షినాస్ - కసబ్ - దిబ్బా - లిమా అలాగే షమ్నా - సమిరా మధ్య ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కేవలం ఒమనీ పౌరులు, రెసిడెంట్స్కి మాత్రమే ముసాందం లేదా మసిరాలో వర్క్ నిమిత్తం అనుమతిస్తున్నారు. పర్యాటకం నిమిత్తం వచ్చేవారికి ఈ ఫెర్రీలపై మార్చి 19 నుంచి అనుమతించడంలేదు. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







