మసిరా, కసబ్‌ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి

- March 20, 2020 , by Maagulf
మసిరా, కసబ్‌ ప్రాంతాల్లోకి వాళ్ళకి మాత్రమే అనుమతి

మస్కట్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19)కి సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రీస్‌పై ప్రయాణాల్ని పరిమితం చేశారు. షినాస్‌ - కసబ్‌ - దిబ్బా - లిమా అలాగే షమ్నా - సమిరా మధ్య ప్రయాణీకులపై ఆంక్షలు విధించారు. కేవలం ఒమనీ పౌరులు, రెసిడెంట్స్‌కి మాత్రమే ముసాందం లేదా మసిరాలో వర్క్‌ నిమిత్తం అనుమతిస్తున్నారు. పర్యాటకం నిమిత్తం వచ్చేవారికి ఈ ఫెర్రీలపై మార్చి 19 నుంచి అనుమతించడంలేదు. తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆంక్షలు అమల్లో వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com