అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు
- March 20, 2020
కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







