అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు
- March 20, 2020కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు