అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు

- March 20, 2020 , by Maagulf
అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు

కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్‌ పోలీస్‌ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్‌ చేయడం జరిగింది. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్‌ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com