కస్టమర్ సర్వీస్ ఔట్ లెట్స్ ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ
- March 20, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, దేశవ్యాప్తంగా అన్ని కస్టమర్ సర్వీస్ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీకి చెందిన జనరల్ ఆఫీస్, అన్ని డైరెక్టరేట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ (అన్ని గవర్నరేట్స్లోనూ) సర్వీస్ డెలివరీ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఆన్లైన్లో మాత్రం సేవలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు