అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు
- March 20, 2020కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి